Jambukeswaram-పంచభూత లింగ క్షేత్రాలలో జంబుకేశ్వరం – ఒక దివ్యమైన అనుభూతి!
Jambukeswaram తమిళనాడులోని తిరుచిరాపల్లి (తిరుచ్చి) పట్టణానికి అతి సమీపంలో వెలసి ఉన్న పవిత్రమైన శైవ క్షేత్రం జంబుకేశ్వరం. ఇది పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. పంచభూతాలంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం – వీటిలో జంబుకేశ్వర క్షేత్రం…
భక్తి వాహిని